రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగజారిన రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దుకునే అవకాశాన్ని వదులుకోవద్దని తెలుగుదేశం నేత శ్రీభరత్ అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన వేపాడ చిరంజీవిరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించమని ఆయన కోరారు pic.twitter.com/Y9f8EcmgFm

— Telugu Desam Party (@JaiTDP) March 7, 2023