రౌడీఇజం, హత్యలు, కబ్జాలు, క్యాసినోలు, అక్రమ మైనింగ్ లు, అసభ్య వీడియోలు, అశ్లీల ఆడియోలు, మట్టి ఇసుక మాఫియాలు, లిక్కర్ గంజాయి వ్యాపారాలు.. ఇటువంటివే తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ చేయని దుష్ట క్రిమినల్స్ పార్టీని ఎన్నుకున్నందుకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పాతర వేయబడింది. #Kuppam pic.twitter.com/qLpfDHgNZw

— Anitha Vangalapudi (@Anitha_TDP) August 25, 2022