రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి. తిరుపతి దైవ దర్శనానికి వెళుతున్న ఒక కుటుంబం దగ్గర నుండి అర్ధరాత్రి నడిరోడ్డు మీద చిన్న పిల్లలతో సహా వదిలేసి వాళ్ళ అద్దె కారును సీఎం పర్యటన కోసం కావాలని లాక్కెళ్ళారట. ఈ కుటుంబం స్థానంలో మన కుటుంబం ఉంటే మనం ఎలాంటి వేదన అనుభవిస్తాం అని ఆలోచించండి. pic.twitter.com/XU5v7ZOsfu

— Anitha Vangalapudi (@Anitha_TDP) April 21, 2022