వైసిపి మీద బురద చల్లాల్సివస్తే ముందు టిడిపి పై బురద చల్లే తరువాత వైసిపి మీద మాట్లాడతాడు

గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో #PD అకౌంట్లలో 53000 వేల కోట్లు గోల్ మాల్ అంటూ దుష్ప్రచారం చేసిన దొంగ #GVL

ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న అడిగితే పయ్యావుల ఇచ్చిన సమాధానంతో అన్ని హాల్స్ మూసుకొన్నాడు pic.twitter.com/QpqMGG7y1m

— Team Lokesh (@Srinu_LokeshIst) July 14, 2021