మండపేటలో పోలింగ్ జరుగుతుండగా పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన మండపేట వైసీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులుకు... అందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుకు మధ్య జరిగిన వాగ్వాదం ఇది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ఎలా రెచ్చిపోతున్నారో చూడండి pic.twitter.com/xgKojauf3u

— Telugu Desam Party (@JaiTDP) March 10, 2021