రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బిజెపి ఎంపి శ్రీ @yschowdary గారి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం.

రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు శ్రీ @somuveerraju గారు స్పష్టం చేశారు. pic.twitter.com/4v2IF6Dare

— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) July 31, 2020