కరోనా విజృంభిస్తున్న కాలంలో పండిన పంటలు పొలంలోనే ఉండిపోతున్నాయి.
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) May 2, 2020
రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట ఏ తుఫానుకో తడిచిపోతే.
కని పెంచి పెద్ద చేసిన పేగుబంధం దూరమైనంత దుఃఖం రైతుని కమ్మేస్తుంది.
అందుకే రైతులకు,చెమట చిందించే కూలీలకు మనం అండగా ఉన్నామనే ధైర్యం కల్పించాలి. pic.twitter.com/VtBRiELlNX