తుగ్లక్ పాలనకిది మచ్చుతునక. ఇసుక దొరక్క నిర్మాణ పనులు ఆగిపోయి 16 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రెండునెలల నుంచి అప్పులు చేసుకు బతుకుతున్నారు. కుటుంబాన్ని నెట్టుకురావడానికి ఒక్కో కార్మికుడు రోజుకి రూ.500లు.. అంటే అరవై రోజుల్లో రూ.30 వేల అప్పు చేసాడు. pic.twitter.com/nsejATNZEs

— Lokesh Nara (@naralokesh) July 30, 2019