నాకు తెల్సి దేశంలోనే కాదు,ప్రపంచం మొత్తం మీద కార్యకర్తల కోసం సంక్షేమ నిధి,భీమా ఇస్తున్న ఏకైక రాజకీయ పార్టీ ఒక్క తెలుగుదేశం మాత్రమే..వాటితో పాటుగా హఠాత్తుగా హత్యకు గురైన ఒక కార్యకర్త కుమార్తెను స్వయానా చంద్రబాబు గారు భాద్యత తీసుకుని,6 నుంచి ఇంజనీరింగ్ వరకు చదివించడం..🙏🙏 @JaiTDP pic.twitter.com/bAJo5q6MXx

— 🍭 🎀 ప్రసాద్ తూము 🎀 🍭 (@tvsdprasad) January 19, 2019