నవ్యాంధ్రప్రదేశ్ లో రాజధానిని ఏర్పాటు చేసిన తర్వాత అమరావతిని ప్రపంచస్థాయిలో అగ్రగామి నగరాల్లో ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఈ నేపథ్యంలో అమరావతి చరిత్రను విచ్చేసే దేశ, విదేశాలకు చెందిన సందర్శకుల కళ్ళకు కట్టేలా చూపే విధంగా నిర్మిస్తోంది @PrajaRajadhani pic.twitter.com/NRg12pSyTQ

— Guntur Collector (@CollectorGuntr) January 17, 2019