మండపేట అనేది తెలుగుదేశం కంచుకోట.. తర తరాలుగా అక్కడ పసుపు అనేది సాంప్రదాయంగా వస్తుంది..

ఆ సంప్రదాయం పేరే జోగేస్వరావు
2009 లో ప్రజారాజ్యం ప్రభంజనం లో కూడా గెలుపు ఆయన్నే కోరుకుంది

2014 లో చరిత్ర సృష్టించింది
2019 లో తీవ్రమైన ఫ్యాన్ తుఫాన్ లో కూడా ఎదురొడ్డి గెలిచింది
1/2 pic.twitter.com/CIaoqDhH1d

— KOLLI DURGA VARA PRASAD (@hopekolli_babu) January 26, 2024