అభివృద్ధికి చిరునామాగా చరిత్రలో నిలచిపోయే విధంగా పారిశ్రామిక వేత్తలను, ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపై చేరుస్తూ వన్ స్టాప్ ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సెంటర్ గా రూపొందించిన APIIC TOWER-I రేపు ప్రారంభం కాబోతుంది . #EaseOfDoingBusiness pic.twitter.com/kNHqAoDBJS
— Guntur Collector (@CollectorGuntr) February 7, 2019