గుంటూరు జిల్లా రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో ఎన్.టి.ఆర్ గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన 54 గృహాలను మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంతో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం 20 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు pic.twitter.com/1QcejFwx5X

— Guntur Collector (@CollectorGuntr) January 25, 2019