సత్తెనపల్లిలో దాదాపు 50 ఎకరాల చెరువు మధ్యలో 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చుట్టూ ఖాళీ స్థలం చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం అక్కడి ప్రజలను ఆకర్షితులను చేస్తుంది. pic.twitter.com/vBsI1EQcE6

— Guntur Collector (@CollectorGuntr) January 19, 2019