సత్తనపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు గార్డెన్స్ ప్రారంభ కార్యక్రమానికి మరియు స్వర్గీయ వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్నారు pic.twitter.com/H2o5OUIjSt

— Guntur Collector (@CollectorGuntr) January 18, 2019