రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమం లో భాగంగా తాడేపల్లి మండలంలో రైతులకు రైతు రథాలను అందించడం జరిగింది అనంతరం సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది #Janmabhoomi2019 pic.twitter.com/qEjPRvK9cl

— Guntur Collector (@CollectorGuntr) January 6, 2019