కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ప్రకారం రాష్ట్రంలో 37 చదరపు కి.మీ మేర మడ అడవులు పెరిగాయి రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తీరంలో 29 చదరపు కి.మీ మేర మడ అడవులు పెరగటం విశేషం. తీరప్రాంతానికి సహజ సిద్ధమైన రక్షణ కవచం మడ అడవులు, ప్రకృతి విపత్తుల నుంచి ఇవి రక్షిస్తాయి. pic.twitter.com/CT9WkTpUUR

— Guntur Collector (@CollectorGuntr) August 13, 2018