వేమురు నియోజకవర్గనికి చెందిన 7 మంది అనారోగ్యంతో భాదపడుతున్నారు. వారికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 9,38,926 రూపాయల చెక్కులను మంత్రి నక్కా ఆనందబాబు గుంటూరు క్యాంపు కార్యాలయంలో ఈరోజు అందచేశారు. pic.twitter.com/L0KJdxAeBA

— Guntur Collector (@CollectorGuntr) July 24, 2018