గుంటూరు జిల్లాకు చెందిన 20 ఇన్నోవా కార్లను NSTFDC ట్రైకార్ ద్వారా మంజూరైన గిరిజనుల లబ్ధిదారులకు మంత్రి నక్కా ఆనంద బాబు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత వర్గాలకు ధీటుగా గిరిజనులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. pic.twitter.com/NdnoKSY7Kd

— Guntur Collector (@CollectorGuntr) July 19, 2018