గుంటూరు జిల్లా 52వ డివిజన్ సీతారామ్ నగర్ 4వ లైన్ లో తావా నారాయణ అనారోగ్యంతో మరణించారు. అతడు చంద్రన్న భీమాలో నమోదై ఉండటంతో కుటుంబ సభ్యులకు చంద్రన్న బీమా పథకం కింద 30,000 మంజూరు చేసి, మట్టి ఖర్చులు నిమిత్తం ముందుగా రూ.5000 భీమా మిత్ర సభ్యులు అందచేశారు. pic.twitter.com/pkK7JsWCn6

— Guntur Collector (@CollectorGuntr) June 28, 2018