పేద మరియు మధ్య తరగతి పిల్లలకు చదువు ఒక భారం కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సైకిల్ లను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి చేతుల మీదగా అందజేశారు.#Badikosta pic.twitter.com/IJ5kl5Rt4w

— East Godavari District (@egodavarigoap) February 15, 2019