సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామంలో ఒక కోటి 50 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తో కలిసి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు ఈ సందర్భంగా. pic.twitter.com/6YEz4YsbGF

— East Godavari District (@egodavarigoap) July 30, 2018