బుధవారం స్థానిక పిఆర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో రూ.19లక్షల వ్యయంతో నిర్మించిన వర్చువల్ క్లాస్ రూమ్ జిల్లా స్టూడియోని శాసనసభ్యులు వణమాడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు వర్చువల్ స్టూడియో ద్వారా ఉత్తమ బోధన అందుతుందని తెలిపారు. pic.twitter.com/Ux2G0dk7y6

— East Godavari District (@egodavarigoap) July 12, 2018