25-Jul-20

వివేకా హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ

8వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడో రేపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
25 మందికి పైగా సీబీఐ, సాంకేతిక బృందాలు రంగంలోకి దిగాయి.https://t.co/T32SuHQKJV pic.twitter.com/QbykbZ18Cu

— Eclector (@eclector1419857) July 25, 2020