జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 100% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకి, ఇందుకు సహకరించిన డిపిఆర్ఓ పద్మజకి, డీఈఓ పాండురంగ స్వామికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ కృతజ్ఞతలు తెలియజేసింది.

— Chittoor District (@chittoorgoap) July 4, 2019