జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భరణిపాడు సేవ సమితి,జూ.ఎన్టీఆర్ అభిమానులు మరియ తెలుగు యువత ఆధ్వర్యంలో సత్తుపల్లి మరియు వేంసూర్ లోని వృద్ధులు ఆశ్రమంలో జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా వారికి బోజనాలను, పండ్లు మరియు బ్రెడ్ ని అందించడం జరిగింది. pic.twitter.com/d6NOuN1gea

— chandu racharla (@chanduracharla1) May 20, 2020