విజయ సాయి రెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ 22.06.2019న జీవో నెం 68 జారీ చేశారు. విత్ ఇమిడియట్ ఎఫెక్ట్ కింద ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఆ జీవోలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ నియామకాన్ని రద్దు చేస్తూ 04.07.2018న మరో జీవో ఇచ్చారు. pic.twitter.com/V9EFfHSLVY

— CBN ARMY VIZAG (@Cbnarmyvizag) July 4, 2019