ఇదే న్యూస్ ఏ ఎబిఎన్ ఓ టివి5 ఓ చెపితే ఈ పాటికి పిల్ల సైనికులకి ఎక్కడ లేని పౌరుషం పుట్టుకొచ్చేది..
సాక్షి న్యూస్ అవటం వలన అడిగే ధైర్యం కూడా ఎవడూ చేయడు..
ఆశ్చర్యంగా వాళ్ళ నాయకులు కూడా అలానే తగలడ్డారు..
డొక్కా సీతమ్మ ఆశ్రమాన్ని కూల్చినా నోట్లో మేకు పెట్టుకుని కూర్చున్నారు.. pic.twitter.com/i6BBIwt5eI

— 𝓑𝓱ã𝓻â𝓽𝓱 𝓖ö𝓵𝓵à (@BharathGolla) September 13, 2021