అంటే కానీ ప్రాంతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టడం న్యాయం కాదు . ఒకటే రాజధాని అయి ఉండాలి అది అమరావతి అవ్వాలి.13 జిల్లాలు ఒకే రీతిలో అభివృద్ధి చెందాలి. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాన్ని విస్మరిస్తూ మీరు చేసిన మూడు రాజధానుల ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి!#SaveAmaravati

— Bandaru Sravani Sree (@bandaru_sravani) December 25, 2019