శింగనమల నియోజకవర్గం శింగనమల మండలం లో బాలసుబ్బిగారి కాలనీ కి చెందిన పకృబి (72) ఈ రోజు అనారోగ్యం కారణంగా మృతి చెందడం జరిగింది. పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేయడం జరిగింది. pic.twitter.com/6Nc8ulOQYz

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 13, 2019