అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుక్కరాయసముద్రం మండలం చెందిన D.శ్రీదేవి, అదేగ్రామానికి చెందిన వెంకటలక్ష్మి ని పరామర్శించి అలాగే వార్డ్ లో కొంతమంది గ్రామస్తులు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సిబ్బంది తెలియచేయడం జరిగింది. pic.twitter.com/BEectd1jfb

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 13, 2019