శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్ర మండలం జంతులూరు గ్రామానికి చెందిన వన్నూరమ్మ (30) అనారోగ్యం కారణంగా మృతి చెందడం జరిగింది. పార్థివ దేహానికి నివాళులర్పించి ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేయడం జరిగింది. pic.twitter.com/mmbfeEXXBH

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 13, 2019