శింగనమల నియోజకవర్గం నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన నారాయణస్వామి (55) నిన్న గుండెపోటు తో మరణించగా పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేయడం జరిగింది. pic.twitter.com/DdpYNxtQjE

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 10, 2019