శింగనమల మండలం ఇరువెందల గ్రామంలో గతంలో రెండు పార్టీల వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అయితే "YSRCP " ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసిపి నాయకులు అనవసరంగా టిడిపి పార్టీ నాయకుడు నారాయణస్వామి పై SC & STకేసు నమోదు చేసి అనంతపురం జిల్లా జైలు రిమాండ్ కి తరలించారు.@naralokesh @ncbn pic.twitter.com/Uk8HdkTdiV

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 3, 2019