నార్పల మండలం కి చెందిన కుమ్మరి రామక్రిష్ణ కి అప్పులు ఇచ్చిన వారు వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు త్రాగి మరణించారు వారి కి సంతాపం తెలియచేయడం జరిగింది
అలాగే అదే గ్రామానికి చెందిన పల్లెం వెంకటేష్ గుండెజబ్బుతో మరణించడం తో ఇద్దరి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది pic.twitter.com/6Si0Bpsayg

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 2, 2019