గాంధీ జయంతి సందర్భంగా అనంతపురం క్లాక్ టవర్ సమీపంలోని మునిసిపల్ కాంప్లెక్స్ దగ్గర జేసీ పవన్ రెడ్డి గారు, మరియు తెదాపా నాయకులు, కార్యకర్తలు తో కలిసి మహాత్మాగాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది.#GandhiJayanti pic.twitter.com/EC9NcGQcFy

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 2, 2019