శింగనమల మండలం నాగులగుడ్డం తాండ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబం సభ్యుడు వాల్య నాయక్ అనారోగ్యం తో మరణించినడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడుతు ఆయన ఆత్మశాంతి కలగాలని ప్రగాఢసానుభూతి తెలపడం జరిగింది . pic.twitter.com/evTXpLP3ic

— Bandaru Sravani Sree (@bandaru_sravani) October 1, 2019