పేద బ్రాహ్మణులకు సంక్షేమ రుణాలు పంపిణి
బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొత్తం 28 గ్రూపులకు గాను అరుంధతి బృంద రుణములకు సంబంధించిన 12.6 లక్షల విలువ గల చెక్కులను,అర్చక మిత్రకు 100,000 వెరసి మొత్తం 13.6 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందచేయడం జరిగింది.#ArimilliRadhakrishna pic.twitter.com/CrCW0JWkTu

— Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku (@RKarimilli) July 14, 2018