ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వాలంటరీల ద్వారా ఇంటికి రేషన్ పంపిస్తాం అని చెప్పి పంపలేదని రేషన్ డిపోల వద్ద జనం ఆందోళన. ఏమయ్యిపొయ్యారు వాలంటీర్లు? ఇప్పుడు ఇలా నిలబెడితే కరోనా రాదా అని నిలదీస్తున్నారు. @umasudhir @dhanyarajendran @Ashi_IndiaToday @CoreenaSuares2 pic.twitter.com/kEmrHhfF7D

— anigalla🇮🇳 (@anigalla) March 29, 2020