సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మధ్య వందే భారత్‌ రైలు ఈనెల 19న ప్రారంభం అవుతుంది. వందే భారత్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు సుమారు నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది.#vandebharatexpress pic.twitter.com/27AyznWjm1

— AIR News Hyderabad (@airnews_hyd) January 8, 2023