ముందే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి.. (ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా ఎడిషన్ లో)

మా జగన్ గారే బ్యాన్ చేసారు, ఇంకా మాకెందుకులే అని అధికారులు కూడా బ్యాన్ చేసి ఉంటారు... ఈ వార్తా ఏ బాధ్యత గల అధికారి చదివినా, ఈ రోజు ఎంతో మంది ప్రాణాలు నిలిచేయి.. pic.twitter.com/jBhjFDT9SW

— Achanta Raja (@achantaraja) September 15, 2019