అన్ని వర్గాలను కలుపుకుంటేనే అధికారం వస్తుంది. పవన్ మీద కోపంతో కాపులని తిట్టటం, జగన్ మీద కోపంతో మాల, మాదిగ, ఎస్సీ, ఎస్టీని తిడితే, మనకే నష్టం. దూరమైనా వర్గాలు దగ్గర అయ్యేలా, మన నడవడిక ఉండాలి.
— Achanta Raja (@achantaraja) August 12, 2019
అన్ని వర్గాల ప్రజలు టిడిపిని ఆదరించారు. కాని సోషల్ ఇంజనీరింగ్ లోనే ఫెయిల్ అయ్యాం. pic.twitter.com/85WbHJ4ycy