అన్ని వర్గాలను కలుపుకుంటేనే అధికారం వస్తుంది. పవన్ మీద కోపంతో కాపులని తిట్టటం, జగన్ మీద కోపంతో మాల, మాదిగ, ఎస్సీ, ఎస్టీని తిడితే, మనకే నష్టం. దూరమైనా వర్గాలు దగ్గర అయ్యేలా, మన నడవడిక ఉండాలి.

అన్ని వర్గాల ప్రజలు టిడిపిని ఆదరించారు. కాని సోషల్ ఇంజనీరింగ్ లోనే ఫెయిల్ అయ్యాం. pic.twitter.com/85WbHJ4ycy

— Achanta Raja (@achantaraja) August 12, 2019