వైసిపీ, ప్రశాంత్ కిషోర్ చేసిన ఫేక్ ప్రచారం, ఎంత కొంప ముంచిందో ఈ సర్వే చెప్తుంది.

అలాగే మనం ఆ ప్రచారం తిప్పి కొట్టటంలో, ఎంత ఫెయిల్ అయ్యమో కూడా చెప్తుంది

నగరాల్లో ప్రజలకు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ట్రాప్ లో పడలేదు
గ్రామాల్లో మాత్రం,వీళ్ళ విష ప్రచారానికి, ప్రజలు బుట్టలో పడ్డారు pic.twitter.com/ArcOvH64AC

— Achanta Raja (@achantaraja) August 12, 2019