టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, స్మశానంలో నిద్ర...

స్మశానవాటిక నిర్మాణ పనులు జరుగకపోవడానికి కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలే కారణం అని తెలుసుకుని, అందరిలో భయాన్ని పొగొట్టేందుకు ఒక రాత్రి స్మశానంలో గడిపిన MLA pic.twitter.com/DpthAE9h4H

— Achanta Raja (@achantaraja) June 23, 2018