చెంగిచెర్ల డిపో వద్ద TRS నాయకులకు చేదు అనుభవం.CM కి పాలాభిషేకానికి ప్రయత్నం..స్పందించని కార్మికులు. ఆర్టీసీ అధికారులు, పోలీసుల ముందు నవ్వుల పాలైన TRS నాయకులు. 52 రోజులుగా సమ్మె చేస్తున్న పలకిరించని మీరు ఇప్పుడు వస్తారా అని కార్మికుల ఆగ్రహం. #Trs #Rtc pic.twitter.com/4MC7hzCeeu

— Tolivelugu Official (@Tolivelugu) November 29, 2019