కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను పవన్ కల్యాణ్ ప్రకటించారు.

తనను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ పెద్దలు కోరినప్పుడు మొదటగా రాష్ట్రానికే సేవ చేస్తానని.. తర్వాత దేశానికని పవన్ చెప్పారు. #JanaSenaParty pic.twitter.com/O5K4CpHFBf

— Telugu360 (@Telugu360) March 19, 2024