హత్య కు గురి అయిన బిటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని నిన్న పరామర్శించిన నారా లోకేష్ మరియు టిడిపి నేతలపై ఈ రోజు పెట్టిన పోలీస్ కేసులు

- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం

-ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం

- అనధికారికంగా గుమిగూడటం

- పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం

— Telugu360 (@Telugu360) August 17, 2021