ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు డెంగ్యూ వ్యాధి బారిన పడి చనిపోతుంటే, వైసీపీ శాసనసభ్యులు మంత్రులు దోమలపై దండయాత్ర అంటూ ఎలా పగలబడి నవ్వుతున్నారో చూడండి. ప్రజల చావు వీళ్లకి నవ్వులాటగా మారింది. ఆంధ్రాలో సూమారు 1400 పైన డెంగ్యూ మరణాలు, పట్టించుకోని జగన్ ప్రభుత్వం 😞 😭 😢 #JaganFailedCM pic.twitter.com/ssUryCrIUR

— Tagore Mallineni (@TagoreMallineni) November 2, 2019