పుంగనూరు నుంచి ఒక బస్ లో 20 మంది ఒక సూపర్ వైజర్ తో బయలుదేరి తిరుపతి వెళ్తుంది.. అక్కడ 20ఓట్లు వేశక శ్రీకాళహస్తిలో వేస్తారు, అక్కడ నుంచి వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరు పేట, సత్యవేడులో మొత్తం 140 ఓట్లు వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా పుంగనూరు నుంచి 200 బస్సులు, pic.twitter.com/nQXNwmVfMg

— TeluguDesamPoliticalWing (@TDPoliticalWING) April 17, 2021