నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు వేల కోట్ల విలువైన సిలికా క్వార్ట్జ్ దోపిడీ చేస్తున్నారు. గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులున్నా వారిని బెదిరించి లంచాలు వసూళ్ల చేస్తున్నారు. ఈ దోపిడీలో సైకో సీఎం జగన్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది. మండలాల వారీగా పంచుకుని అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు.… pic.twitter.com/pmYcW65jpn

— Vinod (@TDPNextGen) December 16, 2023